సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో పానీ పూరీ తిన్న 20 మంది ఆసుపత్రి పాలైన ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం...
పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని,...
ఖమ్మం: నకిలీ విత్తనాల కట్టడిపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభమైన పరిస్థితుల్లో రైతులు...
దమ్మపేట: పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?’ అని సిబ్బందిని ప్రశ్నించారు. జిల్లాలోని దమ్మపేట...
బీజేపీ స్ట్రాటజీలో ఇది మరో కోణం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో, మీడియాలో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్ బ్రాండ్ అన్నామలైని దూరం...